బోనాల పండుగకు రూ.15కోట్లు విడుదల | బోనాల పండుగ కోసం ప్రభుత్వం రూ.15కోట్లు విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు
రేపటి నుంచి ఆషాఢ మాసం 11 నుంచి గోల్కొండ బోనాలు తొలి బోనం అందుకోనున్న జగదాంబిక అమ్మవారు ఆలయంలో పూర్తవుతున్న ఏర్పాట్లు మెహిదీపట్నం, జూలై 8 : కరోనా విజృంభణతో ఏడాదిగా బోసిపోయిన బోనాలు ఉత్సవాలు ప్రారంభం కానున్�
నగరంలో పలు ఆలయాల్లో ఏర్పాట్లు ఉత్సవాల నిర్వహణపై కమిటీల దృష్టి సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన ఆషాడ బోనాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. నగరంలోని పలు ఆలయాల్లో వేడుక�
మంత్రుల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష హాజరైన పలు శాఖల ఉన్నతాధికారులు సిటీ బ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): నగరంలో ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో భాగంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు వివిధ శాఖల �
25న సికింద్రాబాద్ మహంకాళి, ఆగస్టు 1న పాతబస్తీ బోనాలు ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై 25న అత్యున్నత స్థాయి సమావేశం వేడుకల నిర్వహణకు రూ.15కోట్ల నిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ వెల్లడి సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే త