తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ గురువారం ఆమనగల్లు పట్టణంలో అంబరాన్నంటింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ, పోచమ్మలకు మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి, నైవేద్యాన్ని సమర్పించి ప్ర�
జనగామ పట్టణ కేం ద్రంతో పాటు గ్రామాల్లో ఆదివారం పోశమ్మ బోనాలు కనుల పండువలా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పోశమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. పిల్లా పా ప�
ట్టణంలో శ్రావణ మాస బోనాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లు, ఊరేగింపులతో పోచమ్మ తల్లి ఆలయానికి బోనాలతో తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి, పోతు లింగానికి బోనాన్ని సమర్పిం
మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో, దేశాయిపేట్లో గ్రామస్తులు బోనాల పండుగ నిర్వహించగా.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పు�
ప్రజలకు పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అమ్మవారి దీవెనలు, ప్రజల సహకారంతో ఎనిమిదేండ్లుగా ఎమ్మెల్యేగా సమాజానికి సేవలందిస్తున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాలు నిలుస్తు న్నాయని ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం కోఠి లోని ఈఎన్టీ దవాఖాన ఆవరణలో కొలువై ఉన్న శివదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల వే
చారిత్రక మహా నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అమ్మవారు త్వరితామాత క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు
అశ్వారావుపేట పట్టణ పరిధిలోని గుర్రాలచెరువు గ్రామంలో ఆదివారం బోనాల సందడి నెలకొన్నది. గ్రామ సమీపంలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారికి భక్తులు ఆషాఢమాసం బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా �
ఆషాఢమాసం బోనాల రెండో పూజను చారిత్రక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం ఘనంగా జరిపారు. ఉదయం నుంచే కోటకు నగరం నలువైపుల నుంచి భక్తులు తరలివచ్చారు. కోటలో బోనాలను చేసుకునే వారితో పాటు అమ్మవారి దర్శ�
పాతబస్తీలో చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతియేటా ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఆలయ చైర్మన్ శీరా రాజ్కుమార్ సారథ్యంలో ఆదివారం పెద్ద సంఖ�
ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద ఆషాఢబోనాల జాతర సందడి ప్రారంభమైంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలలో భాగంగా ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారి ఘ
పిల్లలను చల్లగా కాచే పోచమ్మ. ఆడపడుచులకు అండగా ఉండే ముత్యాలమ్మ. పొలిమేరలకు రక్షణగా నిలిచే పోలేరమ్మ. మహమ్మారులను మటుమాయం చేసే మాంకాళమ్మ. ముక్కోటి దేవతల శక్తిని కూడదీసుకున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్�
ఆషాఢ మాసం ఆధ్యాత్మిక ఉత్సవాలైన బోనాలకు నగరం సన్నద్ధమవుతున్నది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జూలై 17న సికింద్రాబాద్ ఉజ్జయిని, 24న పాతబస్తీ లాల్దర్వాజ, 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాల�