సోనూసూద్..ఇపుడు ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. కోవిడ్ మహమ్మారి దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి..వేలాది మందికి సాయం చేశాడు.
ప్రస్తుతం మన హీరోలు ఇతర ఇండస్ట్రీల మార్కెట్పై దృష్టి పెట్టారు. స్టార్ హీరోలందరు తాము చేసే సినిమాలను పాన్ ఇండియా మూవీస్గా తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుండి ఐకానిక్ స్టార్గా మారిన అల్
విద్యాబాలన్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం షేర్ని. జూన్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. మేకర్స్ తాజాగా షేర్ని టీజర్ ను విడుదల చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో 5జీ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రేడియేషన్ వల్ల పౌరులు, వృక్ష, జంతుజాలానికి తీవ్ర సమస్యలు ఎదుర
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అయితే సల్మాన్ ఖాన్ కు మాత్రం డబ్బులు బాగానే వచ్చాయని ఇప్పటివరకు ఉన్న టాక్.
కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ ను దోస్తానా 2 చిత్రం నుంచి తొలగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్తో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ముంబై : తెలంగాణలోని కరీంనగర్లో ఓ వ్యక్తి మటన్ దుకాణానికి నటుడు సోనూసూద్ పేరు పెట్టాడు. ఇది వార్తాంశంగా ప్రచారమై సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ నేను శాఖాహారిని.. అటువంటిది �
సినిమా ఇండస్ట్రీలో రోజుకు కనీసం ఒకరిద్దరు ప్రముఖులు కరోనాకు బలి అవుతూ ఉండడం అత్యంత విషాదకరంగా మారింది. తాజాగా బాలీవుడ్ నిర్మాత రియాన్ ఇవాన్ స్టీపెన్ కరోనాతో కన్నుమూసాడు.
కరోనా వ్యాక్సిన్పై ప్రజల్లో ఉన్న అపోహల్ని రూపుమాపి వారిని చైతన్యవంతుల్ని చేసేందుకు కథానాయిక అలియాభట్ సిద్ధమైంది. ఇందుకోసం పోడ్కాస్ట్ ప్లాట్ఫామ్ ఆడియోమాటిక్పై ఐదు ఎపిసోడ్లతో ఓ సిరీస్ను నిర్�
ప్రియాంక చోప్రా ఇపుడు గ్లోబర్ స్టార్ గా తన హవా ఏంటో చూపించే ప్రయత్నాల్లోఉన్న సంగతి తెలిసిందే. నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తర్వాత హాలీవుడ్ ప్రాజెక్టులపై తన ఫోకస్ పెట్టింది.