దక్షిణాది చిత్రసీమలో చక్కటి ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది మలయాళీ సుందరి నయనతార. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా వాణిజ్య చిత్రాల్లో మెరిసిన ఈ అమ్మడు ప్రస్తుతం మహిళా ప్రధాన చిత్రాల్లో అద్భుతాభినయాన్ని ప�
అల్లరి నరేష్ కథానాయకుడిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. అండర్ట్రయల్ ఖైదీలు ఎదుర్కొనే సమస్యలకు కుటుంబ బంధాల్ని జ�
ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో రీమేక్ కింగ్ ఉంటాడు. తెలుగులో వెంకటేష్.. తమిళంలో విజయ్.. కన్నడంలో సుదీప్.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో హీరో అధికంగా రీమేక్ సినిమాలు చేస్తుంటారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీతో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సంకి టైటిల్తో మూవీ తెరకెక్కనుందని ఏడాది కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా విపత్తు వేళ తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నాడు. ఇన్నాళ్లూ కరోనా వల్ల కష్టాలు పడిన వారికి అండగా నిలిచిన ఈ రియల్ హీరో.. ఇప్పుడు వ్యాక్సినేషన్పై దృష్టి సా
గత ఏడాదికాలంగా భారతీయ వినోదరంగంలో డిజిటల్ ఓటీటీల ప్రాభవం బాగా పెరిగింది. లాక్డౌన్ నియంత్రిత పరిస్థితుల్లో ఇంటిపట్టునే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించే వేదికలుగా ప్రతి గడపకు ఓటీటీలు చేరువయ�
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్-నుపుర్ సనన్ కాంబోలో ఇప్పటికే ఫిల్హాల్ మ్యూజిక్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. జానీ రాసిన ఈ పాటను బీ ప్రాక్ పాడారు.
హైదరాబాద్లో పుట్టి పెరిగిన హీరోయిన్ టబూ హిందీతోపాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. �
సినిమాలు తీయడంలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ది ప్రత్యేక శైలి. ఫిల్మ్ మేకర్ గా ఎంత ప్రోగ్రెసివ్ డైరెక్టర్ గా ఉంటాడో కూతురు ఆలియా కశ్యప్ పట్ల అంతే ప్రోగ్రెసివ్ తండ్రిగా ఉంటాడు.
లాక్డౌన్లో బాలీవుడ్ నటి నీనాగుప్తా తన ఆత్మకథను పూర్తి చేశారు. పుస్తకంగా విడుదల చేశారు. ఆమె కథను చదివితే కన్నీళ్లు ఉబికి వస్తాయి. బాలీవుడ్ హీరోయిన్గా ప్రస్థానం మొదలుపెట్టి, పెండ్లికి ముందే తల్లి అయి
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది.