బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో 999 రోజుల కాలపరిమితి కలిగిన గ్రీన్ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతం నుంచి 6.70 శాతానికి దించిన బ్యాంక్..పొదుపు ఖా
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ)... ఎన్పీఏ ఖాతాదారులకు శుభవార్తను అందించింది. తమ బకాయిలను వన్టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ‘సంఝౌతా కార్నివాల్(రుణ విముక్తి) ప్రత్యేక అవకాశా�
BOI | ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదాయ పన్ను శాఖ షాకిచ్చింది. రూ.564.44 కో ట్ల జరిమానా విధించింది. ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 270 ఏ కింద ఐటీ డిపార్ట్మెంట్ ఈ ఆర్డర్ను జారీ చేసింది.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను ప్రకటించింది. 175 రోజుల కాలపరిమితితో సూపర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.50 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం 55వ భారత బ్యాంక్ జాతీయీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగ�
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలు రెండింతలు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.1,350 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.606 కోట్లతో పోలిస్తే 123 శాతం వ�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,027 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికం�
ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్.. ఎందుకంటే?!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)లపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొరడా ...