జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మునుపెన్నడూ చూడని వాళ్లు, ఎప్పుడూ అక్కడ నివసించని వారు ఓట్లు కలిగి ఉంటున్నారు.
వెంగళరావునగర్లోని బూత్ నంబర్ 125లో నమోదైన బోగస్ ఓట్లపై ఎన్నికల విచారణాధికారులు మౌనం వీడటం లేదు. ‘ప్లీజ్ మమ్మల్ని ఏమీ అడగొద్దు. మేము నోరు తెరిస్తే మా ఉద్యోగాలు పోతాయి’ అని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బోగస్ ఓట్లను గుర్తించి తొలగించాలని రాజాపేట తాసీల్దార్ అనిత బీఎల్ఓలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి అధికారుల శిక్షణ
Chandrababu | ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వమే బోగస్ ఓట్లను నమోదు చేయించడం తన రాజకీయ జీవతంలో మొట్టమొదటిసారి చూస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు యుడు(Chandrababu ) ఆరోపించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం, తాజాగా బోగస్ ఓట్లపై దృష్టిపెట్టింది.