రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బోగస్ ఓట్లను గుర్తించి తొలగించాలని రాజాపేట తాసీల్దార్ అనిత బీఎల్ఓలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి అధికారుల శిక్షణ
Chandrababu | ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వమే బోగస్ ఓట్లను నమోదు చేయించడం తన రాజకీయ జీవతంలో మొట్టమొదటిసారి చూస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు యుడు(Chandrababu ) ఆరోపించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం, తాజాగా బోగస్ ఓట్లపై దృష్టిపెట్టింది.