కస్టమ్ మిల్లింగ్ రైస్లో ఎలాంటి తప్పులు చేయలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. కావాలనే తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు పాల్పడుతున్నారన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరిశ
జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో పలువురు నాయకులతో కలిసి సభకు సంబంధించిన వాహనాల
బోధన్ : బోధన్ పట్టణానికి చెందిన పలువురు ఎంఐఎం నాయకులు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంఐఎం నాయకులు లాయఖ్అలీ, అత్తావుల్లాతో పాటు వారి అనుచరులు బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ స�
కరోనా| జిల్లాలోని బోధన్ ఎమ్మెల్యే షకీల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గురువారం హైదరాబాద్లో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.