జర్నలిజం పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ రెడ్డి బిడ్డలను అగౌరవపరిచిన చింతపండు నవీన్కుమార్ గత చరిత్ర ఏంటో తమకు తెలుసని రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు గోలి దామోదర్ రెడ్డి అన్నారు.
Teenmar Mallanna | జర్నలిజం పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ రెడ్డి బిడ్డలను(Reddy community) అగౌరవపరుస్తున్నాడని రెడ్డి సంఘం నాయకులు ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రేవంత్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల దోపిడీముఠా రాష్ట్రంలో భూదందాలక
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా బ్లాక్మెయిల్ విధానాలు మానడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ సొసైటీలో బ్లాక్మెయిల్ చేసి �
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పిచ్చివేషాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. వారిద్దరి మధ్య జరుగుతున్న
ఢిల్లీ లికర్ కేసుకు, మహిళా రిజర్వేషన్ల అంశానికి పొంతనేలేదని, రెండింటినీ ఒకే గాటనకట్టడం తగదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విపక్షాలకు హితవు పలికారు. వేర్వేరు అంశాలైన వీ
బీజేపీ ఓ నీతి, జాతి లేని పార్టీ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధనబలంతో.. ధన మదంతో మునుగో డు ప్రజలను గెలవాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాబలంతో గెలవలేక ర�
‘ఇచ్చట పెట్టుబడిదారులకు మాత్రమే ప్రవేశం’ ‘కాసులుంటేనే కాషాయ కండువా కప్పుతాం’ ‘మీరు వందల కోట్లు ఖర్చు చేయగలరా? అయితే మీకే టిక్కెట్లు’ ప్రస్తుతం బీజేపీ పాటిస్తున్న విధానమిది. రాష్ట్ర బీజేపీలో ఇటీవల చేరి
దక్షిణాదిలోనూ పాగా వేయడానికి బీజేపీ.. కేంద్రంలో అధికారాన్ని అడ్డగోలుగా వాడుకొంటున్నదని విమర్శలు వస్తున్నాయి. దక్షిణ రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీలు, నేతలు.. వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలత