బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాన ప్రదర్శన ఆగడం లేదు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టు�
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నిజంగా రైతులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి. దమ్మూ, ధైర్యం ఉంటే కేం ద్రం నుంచి ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ప్రకటన చేయించాలి. అ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో నోటీసుకు కూడా సిట్ ఎదుట హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా హాజరుకాలేనని తన న్యాయవాదులతో లేఖను ఆదివారం సిట్ అధికారులకు పంపించారు.
భారతీయ జనతా పార్టీ నేతలకు నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో లేదంటే టీవీ వార్తల్లో నిలిచేందుకు నోరు జార డం, ఆ వెంటనే కనిపించకుండా తప్పించుకోవడం అలవాటుగా మారింది.
సదాశివనగర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోల్లిపెల్లి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చర్యలు �
నిర్మల్ జిల్లా కుం టాల మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సం గ్రామ యాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్పందనలేదు. లింబా(బీ)లో బండి సంజయ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానికులు ఆ�
అన్ని పార్టీలు కలియ తిరుగుతూ వస్తోన్న సినీనటి జీవిత ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు. అక్కడ ఎంతకాలం ఉంటారన్నది.. అది వేరే సంగతి కానీ, ఎక్కే గడప..దిగే గడప ఎంతకాలం. ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని ప�