అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టే హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని, అన్ని హామీలను నెరవేరిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సింగా
హుజూరాబాద్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు, నియోజకవర్గ నాయకుడు, కార్యకర్తలు సుమారు 200 మంది సోమవారం బీఆర్ఎస్లోకి రాగా, కోలుకోలేని దె�
BRS leaders | తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేత ఈటల రాజేందర్ కులాన్ని వాడుకుంటున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మత్స్య సహకార సంస్థ చైర్మన్ పిట్టల రవీందర్ విమర్శించారు.
బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు జమ్మికుంటలోని అత్యంత విలువైన సర్వే నంబర్ 629, 887లోని ప్రభు త్వ భూములను కబ్జా చేశారని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడ�
హుజూరాబాద్ నియోజకవర్గంలో మంజూరు చేసిన దళితబంధు యూనిట్లపై దమ్ముంటే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చర్చకు రావాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. శుక్�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ రాజకీయాలు చేస్తున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా ఆయనపై ఎంతో గౌరవం ఉండేదని, కానీ ఇలా
‘నేను సచ్ఛీలుడిని. నాపై ఆరోపణ చేస్తే రాజకీయ మైలేజీ వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లేనిపోని ఆరోపణలు చేస్తూ తన పరువు తీసుకుంటున్నారు’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు.