మెజారిటీ ఎంతన్నది కాదు భయ్యా... గెలిచామా లేదా అన్నది పాయింటు! కట్ చేస్తే.. మునుగోడు గెలిచాం, కానీ ఈ మొత్తం ఉప ఎన్నిక ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందన్నది, ఎంత కుట్ర దాగి ఉందన్నది ఎంతమంది సాధారణ ప్రజానీకానికి తెలు�
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కొన్ని వీడియోలను గురువారం బయటపెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే అయిపోలేదని ఇంకా చాలా ఉన్నదని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమల్ఫైల్స్కు సంబంధించి దాదాపు లక్ష పేజ
ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ పెద్దల పేర్లతో పాటుగా తమ పనివిధానం గురించి వెల్లడించిన విషయాలు దిమ్మెరపోయేలా ఉన్నాయి. వారు ఒకటొకటిగా చెప్�
దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం... అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆకర్ష్ కమలంతో బుల్డోజ్ చేస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొన�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిన వ్యవహారంపై కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై రోజుకో తీరుగా జవాబిస్తున్నారు. ఒకపూట తాను చెప్పిన
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్కు అందజేయాలని �
నిందితుల్లో ఒకరైన నందకుమార్.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డితో రామచంద్రభారతి స్వామిజీని కలిపించారు. సెప్టెంబర్ 26 వీరు మొదటిసారి కలుసుకొన్నారు. ఈ విషయమై రోహిత్రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హైదరాబాద్కు వచ్చిన బీజేపీ బ్రోకర్లు రెడ్హ్యాండెడ్గా, డబ్బు సంచులతో సహా పోలీసులకు దొరికిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలోనైతే ఇది ప్రజలను విస్మ