సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి అనాలోచిత నిర్ణయాలతో సీవోఈల్లోని విద్యార్థుల భవిష్యత్ నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని గౌలిదొడ్డి సీవోఈ కళాశాల విద్యార్థులు, తల్లిదండ్ర�
KGBV | మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హులైన అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలన
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మా - డీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.