బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 లక్షల విలువైన 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ వినోద్కుమార్ కథనం ప్రకారం.
Arrest | జల్సాలకు అలవాటు పడి గత కొంతకాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను జహీరాబాద్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో బైకులను చోరీ చేస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఎస్పీ శ్రీనివాసరావు వె
ఏ బైక్ దొంగలైనా ఏం చేస్తరు? ఏ బైక్ కనిపించినా ఎత్తుకెళ్తరు! కానీ, ఈ ఇద్దరు దొంగలది మాత్రం సెపరేట్ రూట్! కేవలం ఒకే కంపెనీకి చెందిన వాహనాలను మాత్రమే దొంగిలించడం వీళ్ల స్పెషల్! జల్సాలకు అలవాటుపడి.. ఈజీగా �
42 దొంగతనాలు.. 36 కేసుల్లో ప్రధాన నిందితుడైన అంతర్ జిల్లా దొంగను పోలీసులు, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్లోని పాత పోలీస్ స్టేషన్ పరిధిలో అంత
వాహనాలు దొంగిలిస్తూ సామాన్య ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలపై సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. ఇటీవల ద్విచక్రవాహనాలు ఎక్కువగా చోరీకి గురవుతుండటంతో సీసీఎస్ ప్రత్య
ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న అన్నదమ్ములను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి దాదాపు రూ.8 లక్షల విలువైన 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.