ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజీలో 2024-2025 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఉత్తమ మండలం, ఉత్తమ ఏపీఎంగా బీబీనగర్ ఎంపికైనట్టు ఏపీఎం శ్రీనివాస్ గురువారం తెలిపారు.
Train tragedy | యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బీబీనగర్ దగ్గర రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దాంతో వృద్ధుడు రైలు ఇంజిన్కు �
Train | సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బీబీనగర్ సమీపంలో రైలులో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు.
బీబీనగర్ ఎయిమ్స్కి కేంద్రం ఆమోదం తెలిపింది 2018 డిసెంబర్లో!
2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నది తొలి వాగ్దానం. కానీ కాలేదు.
టెండర్లు పిలిచిందే 2022 జూలైలో! రెండేండ్లలో పూర్తి మలి వాగ్దానం. కాలేదు.
2025 జ�
తెలంగాణలో ఉన్న ఎయిమ్స్ దవాఖానను పేరుకే మంజూరు చేశాం తప్ప.. కనీస వసతులు కల్పించలేదని, ఆ దిశగా దృష్టి పెట్టలేదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకొన్నది. లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు శుక్రవారం లిఖిత ప�