భోపాల్: కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన జరిగింది. స�
కరోనా బాధితురాలిపై లైంగిక దాడి.. మృతి | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితురాలిపై ఓ నర్స్ (మేల్) లైంగిక దాడికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
భోపాల్లో కర్ఫ్యూ పొడిగింపు | మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో కరోనా కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
భోపాల్ : మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఆరు మినీ ట్రక్కులను బీజేపీ నాయకుడు ఫ్లాగ్ చేస్తున్నట్లు చూపించే వీడియోతో మధ్యప్రదేశ్లో వివాదం చెలరేగింది. ఈ సంఘటనను నెటిజన్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ సిగ
కోవిడ్ కేసులతో మధ్యప్రదేశ్ అల్లాడిపోతోంది. పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్ స్పందించింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ భోపాల్లో మహాత్ముని విగ్రహం ఎదుట సత్య�
భోపాల్ : కొవిడ్-19 కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి 19 వరకూ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. మంగళవారం నుంచి 19వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ �
భోపాల్: కరోనాతో మరణించిన ఇద్దరు మహిళల మృతదేహాలు ఆసుపత్రిలో తారుమారయ్యాయి. దీంతో ముస్లిం మహిళ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గురువారం ఈ ఘటన జ
భోపాల్: సరైన జోడీ దొరక్క ఇబ్బందులు పడే పెండ్లి కొడుకులను టార్గెట్ చేస్తూ పెండ్లి పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టిస్తున్న కిలాడీ ముఠా గుట్టును భోపాల్ పోలీసులు రట్టు చేశారు. తమ కుమారుడికి