భోపాల్ : మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఆరు మినీ ట్రక్కులను బీజేపీ నాయకుడు ఫ్లాగ్ చేస్తున్నట్లు చూపించే వీడియోతో మధ్యప్రదేశ్లో వివాదం చెలరేగింది. ఈ సంఘటనను నెటిజన్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ సిగ
కోవిడ్ కేసులతో మధ్యప్రదేశ్ అల్లాడిపోతోంది. పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్ స్పందించింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ భోపాల్లో మహాత్ముని విగ్రహం ఎదుట సత్య�
భోపాల్ : కొవిడ్-19 కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి 19 వరకూ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. మంగళవారం నుంచి 19వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ �
భోపాల్: కరోనాతో మరణించిన ఇద్దరు మహిళల మృతదేహాలు ఆసుపత్రిలో తారుమారయ్యాయి. దీంతో ముస్లిం మహిళ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గురువారం ఈ ఘటన జ
భోపాల్: సరైన జోడీ దొరక్క ఇబ్బందులు పడే పెండ్లి కొడుకులను టార్గెట్ చేస్తూ పెండ్లి పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టిస్తున్న కిలాడీ ముఠా గుట్టును భోపాల్ పోలీసులు రట్టు చేశారు. తమ కుమారుడికి
భోపాల్: ఒక మహిళ పెండ్లి పేరుతో ఐదుగురు వ్యక్తులను మోసగించింది. చివరకు ఆమెతోపాటు ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హార్దా జిల్లాకు చెందిన
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు ప్రాంతంలోని బిషన్కేడి గ్రామంలో ఓ శిక్షణ విమానం శనివారం కుప్పకూలడంతో ముగ్గురు పైలట్లు గాయపడ్డారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విమానం నేలకూలిందని అ
భోపాల్ : కుటుంబసభ్యులు తమ వివాహానికి నిరాకరించారనే మనస్తాపంతో కదులుతున్న రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని ఒబెదుల్లాగంజ్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వి
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం చోటుచేసుకుంది. తన కుమార్తె వయసున్న మైనర్ బాలికపై ఓ వ్యక్తి చెత్తకుండీలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన నగరంలోని అయోధ్య నగర్లో శనివారం సాయంత్రం వెలుగుచూసిం�
భోపాల్: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భోపాల్, ఇండోర్, జబల్పూర్ పట్టణాల్లో 24 గంటల పాటు లాక్డౌన్ను అ�
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్పూర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రప్రతాప్ సింగ్ పర్మార్ (45)ను దుండగులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు. మంగళ�