గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చింది. ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడబుక్కల వారు, హరిదాసుల కీర్తనలు, చిన్నారుల పతంగుల ఎగురవేత, యువత ఆటల పోటీలు, మహిళలు పిండి వంటలు చేయడం వంటి పనులతో గ
మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో గురువారం ముందస్తు భోగి, సంక్రాంతి వేడు కలు వైభవంగా నిర్వహించారు. గోలేటిటౌన్ షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో తపస్వీ ఏజెన్సీ ఆధ్వర్యంలో విప్రో సంతూ�
జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. శనివారం భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా నర్సంపేట పట్టణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ కార్యక్రమాలు నిర్వహించారు.
పాత ఆలోచనలను, ప్రతికూల ఆలోచనా విధానాన్ని మంటల్లో కాల్చివేసి సరికొత్త విధానంతో జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో రుద్ర కమ్యూనిటీ ఆధ్వర్యంలో భోగి వేడులను శనివారం ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేయడంతోపాటు, మహిళకు ముగ్గులు, పిల్లలకు గాలిపటాల పోటీలు నిర్వహించారు.
MLC Kavitha | పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అందరం ఘనంగా