యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు డిమాండ్ చేశారు. దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో మాజీ ఎంపీటీసీ రాయికింది �
నవంబర్ 30న గుద్దుడు గుద్దితే.. పోలింగ్ బాక్సులు పగిలిపోవాలి.. విపక్షాల ఓటమి ఖాయం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చోటనే రైతుబంధు,
ఎమ్మెల్సీ, ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు భానుప్రసాద్ ఖానామెట్లో వెలమ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన మాదాపూర్, ఆగస్టు 4: విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులు పిల్లలకు ఇచ�
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలకు తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా గన్నవరపు వెంకట భాస్కర్రావు ఎన్నికయ్యారు. బుధవారం టీటీ�