చిలుకవాడలోని ఒక పొలంలో గల పాకలోని రహస్య భూగృహంలోకి వెళ్లకుండా ఆగిపోయినాడు పోటిసుడు. లోపలికి వెళ్లిన వామదేవుడు మళ్లీ ప్రవేశద్వారం దాకా వచ్చి పోటిసుణ్ని లోపలికి రమ్మన్నాడు. “దొరవారూ! నాకు అంతా ఆయోమయంగా ఉ�
మునిపల్లెలో సమావేశం తర్వాత మాధవుడు తన శిష్యులను జాగృతపరిచినాడు. “బుద్ధుని మహోన్నత చింతన, శాంతి స్థాపన, లోక కల్యాణ కార్యాచరణ ఈ లోకులకు తేలికగా అర్థం కావు. కొంచెం ధనం ఉన్నా జీవితాన్ని విలాసవంతంగా గడిపేందు�
సరిగ్గా అదే సమయానికి అక్కడ పోదన నగరంలో.. సిరిసత్తి మందిరంలో.. రోహ, అలసుద్ది, సిరిసత్తి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. “నీవు బెంగ పెట్టుకున్నావని నీకు తోడు ఉండటానికి సీహాను కూడా పంపమని మల్లికాగిరికి మనిషిన