కళింగలో.. రాజాంతఃపురంలో.. ఒక సువిశాల మందిరంలో.. మహారాజు కళింగాదిత్యుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు. అతను కనులు తెరిచిన తరువాత ఇచ్చే ఆదేశం కోసం ఎదురుచూస్తూ చేరువనే నిలబడి, నిరీక్షిస్తున్నాడు మంత్రి సురహివచ్చుడు.
చిలుకవాడలోని ఒక పొలంలో గల పాకలోని రహస్య భూగృహంలోకి వెళ్లకుండా ఆగిపోయినాడు పోటిసుడు. లోపలికి వెళ్లిన వామదేవుడు మళ్లీ ప్రవేశద్వారం దాకా వచ్చి పోటిసుణ్ని లోపలికి రమ్మన్నాడు. “దొరవారూ! నాకు అంతా ఆయోమయంగా ఉ�
మునిపల్లెలో సమావేశం తర్వాత మాధవుడు తన శిష్యులను జాగృతపరిచినాడు. “బుద్ధుని మహోన్నత చింతన, శాంతి స్థాపన, లోక కల్యాణ కార్యాచరణ ఈ లోకులకు తేలికగా అర్థం కావు. కొంచెం ధనం ఉన్నా జీవితాన్ని విలాసవంతంగా గడిపేందు�
సరిగ్గా అదే సమయానికి అక్కడ పోదన నగరంలో.. సిరిసత్తి మందిరంలో.. రోహ, అలసుద్ది, సిరిసత్తి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. “నీవు బెంగ పెట్టుకున్నావని నీకు తోడు ఉండటానికి సీహాను కూడా పంపమని మల్లికాగిరికి మనిషిన