చారిత్రక భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కమీషన్ల మేత మేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. శనివారం ఆయన బీఆర్ఎస్ నాయకుల�
రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, జిల్లా ఉన్నతాధికారుల అలసత్వంతో భద్రకాళీ చెరువు సుందరీకరణ ప్రాజెక్టు అయోమయంలో పడింది. సరైన ప్రణాళిక లేక చెరువు పూడికతీత పనులు సగంలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయిత�
అధికారుల ప్రణాళికా లోపం.. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం భద్రకాళీ చెరువుకు శాపంగా మారింది. సుందరీకరణ పేరిట నీళ్లు ఖాళీ చేసి నాలుగు నెలలైంది. పూడికతీతకు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్ప�
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. అధికారుల ప్రణాళికా లోపం వరంగల్ ప్రజలకు శాపంగా మారుతున్నాయి. నగరాభివృద్ధికి అడ్డంకిగా పరిణమిస్తున్నాయి. హడావుడి ప్రకటనలు చేయడం.. అంతే వేగంగా పనులు చేయకపోవడం ప్రజలకు ఇబ్బంద�
ఇక్కడ చెరువులో గుంపులు గుంపులుగా చేరి చేపల కోసం కొంగలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సాధారణంగా ఎప్పుడూ ఇక్కడ తిరుగాడే కొంగలతో పాటు ఈ సీజన్లో మాత్రమే అరుదుగా కనిపించే సైబీరియన్ వంటి సుదూర ప్రాంత పక్
కొన్నేళ్ల కింద మూతపడ్డ మ్యూజికల్ గార్డెన్ ఇక సరికొత్తగా.. నగరవాసులకు వీనులవిందు చేయనున్నది. ఇందుకోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.14.50 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తోంది. వేగంగా పనులు జరుగుతుండగా, అ�