భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండలాల రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ వ్యవసాయ శాఖ అధికారి శంకర్కు వినతిపత్రం అందజేశారు.
రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయాలని కోరుతూ బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులు లక్ష్మీదేవిపల్లి రైతు వేదిక
వేధింపులు తాళలేక మనస్థాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చిలక గ్రామ పంచాయతీ పరిధి పాత బంగారు చి
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం జనరల్ సెక్రెటరీ మడిపల్లి కరుణాకర
సికిల్సెల్, నీమియా, తలసేమియాను ప్రారంభ దశలోనే గుర్తించడానికి గర్భిణీలు తప్పనిసరిగా హెచ్పీఎల్సీ పరీక్షలు చేయించుకోవాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి అన్నార�
ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న పీఏసీఎస్ ఎరువుల గోదాం వద్దకు భారీ ఎత్తున యూరియా కోసం వచ్చిన రైతులు యూరియా లేదనడంతో న్యూ డెమోక్రసీ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై నిలబడి నిరసన తెలిపారు.
రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగుపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, ఈ పంటలకు పెట్టుబడితో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కావునా రైతాంగం తక్కువ నీరు, అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్పామ్ సాగు చేసేందుక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు సమీప మండలాలకు ఇవ్వకుండా బయట ప్రాంతాలకు తరలించుకుపోవడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండ�