అపర భగీరథుడు బహదూర్ సాబ్ పాలేరు, వైరా జలాశయాల రూపశిల్పి ఆయనే.. వందేళ్లు దాటినా చెక్కు చెదరని ఖమ్మం మున్నేరు బ్రిడ్జి నేడు రాష్ట్ర ఇంజినీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. ఖమ్మం, జూలై 10 : అలనాటి అపర భగీరథుడ�
ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలిపీఆర్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావుఅశ్వారావుపేట/ దమ్మపేట రూరల్/ దమ్మపేట, జూలై 8: పామాయిల్ సాగును రాష్ట్ర వ్య�
హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి: జడ్పీ చైర్మన్ బోనకల్లు, జూలై 7: గ్రామాలన్నీ హరితవనంలా పచ్చదనంతో శోభిల్లాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలం�
జూలూరుపాడు, జూలై 5: సమన్వయంతో పని చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు పల్లె ప్రగతి పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూ�
ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదుట మొక్కలు నాటి సంరక్షించాలిపల్లె ప్రగతిలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకరకగూడెం, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అన్ని గ్రామా�
‘పల్లెప్రగతి’తో మారిన గ్రామ స్వరూపంప్రభుత్వ సహకారంతో సమకూరిన వసతులుఅభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్న పల్లెరఘునాథపాలెం, జూలై 4: ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని ‘కోటపాడు’ గ్రామం అభివృద్ధిలో ఆ
కూసుమంచి, జూలై 4: కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. 2021 సంవత్సరానికి గాను పరిశుభ్రత, నాణ్యమైన సేవలకు గుర్తింపుగా అందించే అవార్డుకు ఎంపికలో భాగంగా కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్�
ఈ పథకంతో నియోజకవర్గంలో 100 మందికి లబ్ధిఒక్కొక్కరికీ రూ.10 లక్షలురాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్భద్రాచలం, దుమ్ముగూడెం, పర్ణశాలలో పల్లె ప్రగతి పనులు ప్రారంభంభద్రాచలం, జూలై 2 : దళితుల సాధికారతే ప్
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్సెంట్రల్ లైటింగ్, వైకుంఠధామం, గ్రామపంచాయతీ భవనం ప్రారంభంరఘునాథపాలెం, జూలై 2: రఘునాథపాలెం మండలాన్ని రోల్ మోడల్ చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ �
మేధావుల సూచనలు, సలహాలు ప్రభుత్వానికి నివేదిస్తాంరౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్దళితుల్లో పేదరిక నిర్మూలనకు సీఎం కృషి: ఎమ్మెల్సీ పల్లామామాళ్లగూడెం, జూలై 1: దళిత కుటుంబాల ఆర్థికాభ�