ఖమ్మం, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలం�
జోన్ ఏర్పాటుకు భూ సేకరణ పూర్తిజింకల తండా వద్ద 157 ఎకరాల భూమి ఖరారుపారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగింతఇక నిర్మాణ పనులే తరువాయి.. ఖమ్మం, జూన్ 18 : (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ క�
ఖమ్మం, జూన్ 18: జిల్లాలో టీఆర్ఎస్ యువజన విభాగాన్ని బలోపేతం చేస్తామని ఆ విభాగ జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశం�
ఈ నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక పర్యటనలుకలెక్టర్లతోపాటు అధికారులు పల్లె నిద్ర చేయాలిలక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలురాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రత�
ఖమ్మం, జూన్ 17: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం సీజేఐని కలిసి శ్రీసీతార�
ఖమ్మం లీగల్, జూన్ 16: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సత్తుపల్లిలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్కే భూపతి ఖమ్మం నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ �
కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మావోయిస్టులుసమావేశంలో భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్కొత్తగూడెం క్రైం, జూన్ 15 : కరోనా విపత్కర పరిస్థితుల్లో దండకారణ్యంలో మావోయిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున�
వైరా, జూన్15: అన్నదాతలకు రైతుంబంధు కొండంత అండ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి వైరాలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.28 క�
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా లబ్ధితొలివిడతలో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యంకరోనా కష్టకాలంలోనూ పెట్టుబడి సాయంసీఎం కేసీఆర్కు అన్నదాతల కృతజ్�
ఎర్రుపాలెం, జూన్14: మండలంలో సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా రాజులదేవరపాడులో అనారోగ్యానికి గురైన వేమిరెడ్డి కృష్ణారెడ్డిని పరామర్శించారు. గ్రామానికికి �