చర్ల, జూన్ 12 : తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో జీవించే ఆదివాసీల్లో.. మెల్లగా నాగరికతవైపు వైపు అడుగులు వేయాలన్న తపన కనిపిస్తోంది. ఇప్పటికే వేష భాషల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కొంతమంది యువకుల దృష్టి �
నాణ్యమైన పంటలకు తోడ్పాటుఅధిక దిగుబడులకు దోహదంఎరువుల ఖర్చు తగ్గుదలఅశ్వారావుపేట, జూన్ 12 : వరితోపాటు ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు ఎక్కువగా యూరియా, ఎన్పీకే (పొటాష్, నత్రజని, భాస్వరం కలిసిన మిశ్రమం) ఎరు�
ఖమ్మం, జూన్ 11: సుప్రీం కోర్టు ప్రధాన నాయ్యమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి వచ్చిన ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్
నిర్దేశించిన సమయానికే పనులన్నీ పూర్తి కావాలిరోడ్డు విస్తరణ పనుల పరిశీలనలో మంత్రి అజయ్రఘునాథపాలెం, జూన్ 10: అభివృద్ధి పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ
మణుగూరు, జూన్ 9: ముణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రూ.15 లక్షలతో మణుగూరు పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన డ్రైనేజీ క్�
ఆర్టీసీ కార్గో ద్వారా గోడౌన్లకు రవాణా6.3 లక్షల పాఠ్యపుస్తకాలకు ప్రతిపాదనమొదటి విడతగా 60 వేల పుస్తకాలు రాకవారం రోజుల్లో తరలింపు పూర్తిఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 8: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యాసంవత
ఇల్లెందు, జూన్ 8: కరోనా బాధితులు భయపడొద్దంటూ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ ధైర్యం చెప్పారు. ప్రజల ఆరోగ్యం తప్ప తమకు మరేమీ ముఖ్యం కాదన్నారు. బయ్యారం మండలంలోని ఇర్సులాపురం, రామచంద్రాపురం, జగత�
ఖమ్మం ఏఎంసీలో క్వింటాకు రూ.7,250రాష్ట మార్కెటింగ్శాఖలో ఇదే అత్యధిక ధరసీసీఐ మద్దతు ధర కంటే రూ.1,500 అదనంఖమ్మం వ్యవసాయం, జూన్ 7: నగర వ్యవసాయ మార్కెట్లో పత్తిపంట (తెల్ల బంగారం) ధర చరిత్ర సృష్టించింది. యావత్ రాష్ట �
ఎర్రుపాలెం, జూన్ 7: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. ఎర్రుపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దేవరకొండ