అంబులెన్సులు దొరకక పేదలు ఇబ్బంది పడకూడదుడీఎంహెచ్వోకు ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోన్ఖమ్మం, మే 29: కరోనా వేళ అన్ని అంబులెన్సులనూ అందుబాటులో ఉంచాలని, అంబులెన్సులు దొరకక ఎవరూ ఇబ్బందులు పడకూడదని ఖమ్మం ఎంపీ నా�
ఖమ్మం సిటీ/ ఖమ్మం/ కొత్తగూడెం, మే 28: తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొవిడ్ నియంత్రణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి అజయ్కుమార్ దిశానిర్దేశంలో ఖమ్మం కలెక్టర్ కర్ణన్ స్వీయ ప
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తోందివ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలనలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రసత్తుపల్లి, మే 28: రాష్ట్రంలో కరోనాను పారదోలేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిఒక్కరికీ వ్యాక్సిన�
అభివృద్ధిలో బురద రాఘవాపురం ముందంజపల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలుమొక్కల పెంపకంతో పంచాయతీకి కొత్తకళఉత్తమ పంచాయతీ అవార్డు కైవసంఏన్కూరు, మే 27 :గతంలో ఆ పల్లెకు వెళ్లాలంటేనే భయపడేవారు. మోకాలిలోతు బురద.
రాబోయే తరాలకు ‘గూడెం’ ఆదర్శం కావాలికొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకొత్తగూడెం, మే 27: ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు రూ.4 కోట్లతో నియోజకవర్గంలో 20 వైద్యారోగ్యకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కొత్తగ
ఖమ్మం జిల్లా దవాఖానను బలోపేతం చేశాంచిన్నారుల కోసం ఎంసీహెచ్లో ప్రత్యేక వార్డుప్రైవేట్ దోపిడీని అరికట్టేందుకు పటిష్ట నిఘాఏజెన్సీ ప్రజల వైద్యంపై సీఎం కేసీఆర్ దృష్టిగూడెం’లో వైద్యకళాశాల ఏర్పాటుకు గ�
ఈ నెల 28 నుంచి టీకా వేసేందుకు కార్యాచరణప్రతి మండల కేంద్రంలో రెండు చోట్ల కేంద్రాలుకోవాగ్జిన్ రెండో డోస్ ప్రారంభంఖమ్మం మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వ మరిన్ని చర్యలు చేపట్ట
అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిమాజీ ప్రధాన మంత్రి పీవీకి అత్యంత సన్నిహితుడుఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి..ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్గా సేవలుగురుదక్షిణ ఫౌండేషన్ ఏర్పాటు..ఉమ్మడి ఖమ్మం జిల్లా అ
నిత్యావసరాలు, సరుకులు, మాంసం.. అన్నీ ఒకేచోట లభ్యంనగరంలోని సమీకృత మార్కెట్కు పెరిగిన ఆదరణఫలించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆలోచనలాక్డౌన్ సమయంలో సద్వినియోగంఉదయం 6 నుంచి 10 గంటల వరకు రద్దీఖమ్మం, మే 24 (నమ�
మొక్కల పెంపకంతో గ్రామానికి కొత్త కళక్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు100శాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం పూర్తిఅందుబాటులోకి వైకుంఠధామం, డంపింగ్యార్డుఏన్కూరు, మే 23: గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందా
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యమామిళ్లగూడెం, మే 23 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో తగినంత సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలెక్టర్ను కోరారు. ఆదివా�
పొంచి ఉంది కరోనా మహమ్మారిఅవసరమయితేనే బయటకు రావాలిమార్కెట్లో కనీస జాగ్రత్తలు పాటించాలిఇళ్లలోనూ పరిశుభ్రత పాటిస్తేనే రక్షణఅశ్వారావుపేట, మే 22: కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తున్నది. ని
ఖమ్మం, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. 11వ రోజు శనివారమూ కట్టుదిట్టంగా అమలైంది. నిత్యావసర సరుకుల కొనుగోలు, ఇతర అత్యవసర పనుల కోసం ప్రభుత�