ఖమ్మం, మే 13: ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్గా ఎన్నికైన పునుకొల్లు నీరజ గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స�
ఉదయం 10 గంటల తర్వాత ఇళ్లకే పరిమితమైన ప్రజలుఉమ్మడి జిల్లాలో అత్యవసర సర్వీసులకు మినహాయింపుఖమ్మంలో పరిశీలించిన సీపీ విష్ణు ఎస్ వారియర్స్వైద్యసేవలకు ఇబ్బందులుండొద్దని మంత్రి అజయ్ ఆదేశంలాక్డౌన్, కరో�
ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు ఐడీ కార్డులు తెచ్చుకోవాలిసడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సీపీ విష్ణుఖమ్మం, మే 12: లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. లాక్డౌన్ అమ�
బాధితులు కోలుకుంటున్నారు..ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చినవారే ఇబ్బంది పడుతున్నారు24 గంటలు వైద్యసేవలుభయపడకుండా చికిత్సకు సహకరించాలిభద్రాద్రి జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రవిబాబుకొత్తగూడెం మే 11 : �
బాధితులకు బాసటగా నిలుస్తున్న నర్సులుపగలు తేడా లేకుండా విధులునర్సింగ్ డేకొత్తగూడెం మే 11 :వారి సేవలు అనిర్వచనీయం.. ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా ముందు వారే ఉంటారు. విపత్కార పరిస్థితుల్లోనూ వారిలో ఆత్మైస్థెర�
హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవోగా శోభఅంచెలంచెలుగా ఎదిగిన ఖమ్మానికి చెందిన డాక్టరమ్మకొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యంకష్టకాలంలో అలుపెరుగని సేవలుఖమ్మం డెస్క్:చిన్నప్పటి నుంచి ఆమెకు వైద్యవృతి
పల్లె ప్రగతి’తో అభివృద్ధి పనులుపారిశుధ్యానికి పెద్దపీటఆహ్లాదానికి కేరాఫ్ ప్రకృతి వనంప్రభుత్వ లక్ష్యాలు చేరుకున్న పంచాయతీసుజాతనగర్, మే 10 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పల్లె ప్
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలుపినపాక, మే 9 : శోభాయమానం అనే పదానికి నిలువుటద్దంలా నిలిచింది ఆ గ్రామం. అటు పల్లె ప్రకృతి వనం, ఇటు రహదారుల వెంట పచ్చదనంతో శోభిల్లుతోంది ఆ గ్రామం. అదే గ్రామమే భద్రాద్రి క�
అన్నివర్గాల సంక్షేమమే సర్కార్ ధ్యేయంవైరా ఎమ్మెల్యే రాములునాయక్ఏన్కూరులో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీఖమ్మం సిటీ, మే 9: ‘కొవిడ్’.. ఈ పదం వింటేనే జనం హడలెత్తి పోతున్నారు. కండలు తిరిగిన యోధులు సైతం గజగజ వ
ఖమ్మం సిటీ, మే 5: ఖమ్మం ప్రభుత్వాసుప్రతికి రోజువారీగా వచ్చే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్శాఖ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కొవిడ్ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసింది. ఈ విభాగాన్ని శనివారం సీపీ విష్ణు ఎస
గ్రామ రూపురేఖలను మార్చిన ‘పల్లె ప్రగతి’ఇంటింటికీ శుద్ధమైన మిషన్ భగీరథ నీళ్లుపారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిటీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గోళ్లపాడు గ్రామ రూపురేఖలు మారిపోయాయి. డం�
19,861 ఇళ్లను సందర్శించిన 530 బృందాల సభ్యులు412 మంది జ్వర పీడితుల గుర్తింపు, 365 కిట్ల అందజేతఖమ్మం సిటీ/ రఘునాథపాలెం, మే 7: కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లాలో ఇంటింటి జ్వర పీ�
కేఎంసీలో టీఆర్ఎస్ది అద్భుత విజయంమంత్రి పువ్వాడ అభివృద్ధి ఫలితమే ఈ విక్టరీటీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి వేములఖమ్మం మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ కోసం అహర్నిశలూ పనిచేసే కార్యక�
ఇంటింటికీ వెళ్తున్న ప్రత్యేక బృందాలుకరోనా లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ కిట్ అందజేతఆరోగ్యం క్షీణించినవారిని వెంటనే ఆస్పత్రికి తరలింపుసర్వేను పర్యవేక్షిస్తున్న ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లుఖమ్మం సిటీ, �
ఏన్కూరు, మే 6: అన్నదాతలకు జవాబుదారీగా ఉండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సూచించారు. రైతుబంధు సమితి మండల కమిటీకి ఎంపికైన అధ్యక్షుడికి, సభ్యులకు గురువారం స్థానిక టీఆర్ఎస్ క�