ఖమ్మం, జూలై 17: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం కుటుంబ సమేంతంగా ఏపీలోని తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆలయంలోకి వెళ్లారు. ప్రత్యేక పూజల్లో �
21 రోజుల్లో పర్మిషన్ ఇచ్చేలా కలెక్టర్ చైర్మన్ గా కమిటీఅనుమతుల కోసం నెలల తరబడి వేచి చూసే పద్ధతికి స్వస్తిఅనుమతి లేని వెంచర్లపై ఉక్కుపాదంఖమ్మం, జూలై 16 (నమసే తెలంగాణ ప్రతినిధి): స్థిరాస్తి వ్యాపారంలో భాగం�
‘బ్లాస్టింగ్’ బాధితులకు ‘డబుల్’ ఇళ్లు మంజూరుచేయండిముఖ్యమంత్రి కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వినతిసత్తుపల్లి, జూలై 16: ఎన్నో ఏళ్లుగా ఇళ్లస్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టణంలోని నిరుపేదల
ప్రతి మండలంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు23 మండలాల్లో 221.03 ఎకరాల స్థలం గుర్తింపుత్వరలో పనులు ప్రారంభంకొత్తగూడెం/ ఇల్లెందు రూరల్, జూలై 15 : కాలుష్యం పెరిగితే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే, కాలుష్యా�
ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వ చర్యలు అద్భుతంమంత్రివర్గ సమావేశంలో చర్చించడం సంతోషకరంసీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆయిల్పాం రైతుల క్షీరాభిషేకంఅశ్వారావుపేట, జూలై 15: రైతు సంక్షేమం, వ్యవసాయం, అనుబంధ రంగాల �
ఆ విధానంపై అన్నదాతలను చైతన్యపర్చాలిఅలా చేస్తేనే గులాబీ రంగు పురుగు నివారణ సాధ్యంఏఈవోల శిక్షణ కార్యక్రమంలో వాద్వాని గ్రూపుకొణిజర్ల, జూలై 14: పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు నివారణ కోసం లింగాలకర్షక �
బోనకల్లు, జూలై 14 : ఈ నెల 24న రాష్ట్రంలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. బుధవారం టీఆర్ఎస్ మండల కార్యా
జేకే ఓసీలో రోజూ 8 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తివివిధ కంపెనీలకు ప్రతి రోజు రెండు రేకులు సరఫరాబొగ్గు రవాణాలో ఆదర్శం ఆర్సీహెచ్పీఇల్లెందు, జూలై 13 :ఇల్లెందు ఏరియా బొగ్గు ఉత్పత్తి పడిపోతున్న తరుణంలో జేకే5 గుండ�
నాయకులు, శ్రేణుల సహాయ సహకారాలు మున్ముందూ ఉండాలిగడువు ముగిసినందున 4 మండలాల టీఆర్ఎస్ కమిటీలు రద్దుఈ నెల 15 తరువాత నూతన కమిటీల ప్రకటన: వైరా ఎమ్మెల్యేవైరా, జూలై 13: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ నియోజకవర�
బూర్గంపహాడ్లో అత్యధికంగా99.6 మిల్లీ మీటర్ల వర్షపాతంఖమ్మం జిల్లాలో 16.3 మీ.మీ,భద్రాద్రిలో 44.6 మి.మీ సగటుకొత్తగూడెం/ఖమ్మం వ్యవసాయం, జూలై 11: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్
ఖమ్మం, జూలై 11: మ్యాక్స్విజన్ కంటి ఆసుపత్రుల గ్రూపులో భాగమైన శరత్ మ్యాక్స్విజన్ ఐ హాస్పిటల్స్ తన సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని ఖమ్మంలో ఆదివారం ప్రారంభించింది. నగరంలోని వైరారోడ్డులో గల ఈ ఆసుపత్�