ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు.
ప్రభుత్వ హాస్టల్లో సామాన్యుల పిల్లలు మాత్రమే చదువుతారని, వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్లోని ఎస్సీ, బీసీ హాస్టళ్లతో పాటు
విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఆ దిశగా కృషిచేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఎంతగానో కృషి చేసింది.‘మనఊరు-మన బడి’ కా�
మెరుగైన వసతులు.. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఎన్నో అవార్డులను, ఘనతలను సొంతం చేసుకున్న బాన్సువాడ దవాఖానలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా దిగజారింది. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఎంసీహెచ్, మాతాశిశు సంరక్షణ �
మియాపూర్ : నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే ధ్యేయంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులు సమకూర్చుకుంట
బడంగ్పేట : ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రూ.4వేల కోట్లు కెటాయించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార�