Beds shortage in Bengalore: ఆస్ప్రత్రుల్లో రోగులకు సరిపడా ఆక్సిజన్ బెడ్లు లేవు. వీవీఐపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు, సెలెబ్రిటీలు, హెల్త్కేర్ సిబ్బంది కూడా ఆక్సిజన్ బెడ్ల కోసం
Karnataka lockdown: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ రాత్రి 9 గంటల నుంచి రెండు వారాలపాటు సంపూర్ణ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జనం కర్ఫ్య�
ఆల్రౌండ్ ప్రదర్శనతో జడేజా విశ్వరూపం బెంగళూరుపై చెన్నై ఘన విజయం ఖాతా తెరువక ముందే జడేజా ఇచ్చిన క్యాచ్ వదిలేసిన బెంగళూరు భారీ మూల్యం చెల్లించుకుంది. చివరి ఓవర్కు ముందు 21 బంతుల్లో 26 పరుగులతో ఉన్న జడ్డూ..
బెంగళూరు: దేశమంతటా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజూ రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు గడిచి
ట్రావెల్స్ బస్సు| ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద ఓ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందుల�
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమిత�
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కూడా నైట్ కర్ఫ్యూ బాట పట్టింది. రాజధాని బెంగళూరుతోపాటు మరో ఆరు నగరాల్లో ఈ నెల పది నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస�
హైదరాబాద్: ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ హబ్గా మారుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విమానయానరంగం �
బెంగళూరు: ఆర్ఎస్ఎస్ ‘సర్కార్యవాహ్’ (ప్రధాన కార్యదర్శి)గా కర్ణాటకకు చెందిన దత్తాత్రేయ హోసబలె ఎన్నికయ్యారు. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణాయక సంఘమైన అఖిల భారతీయ ప�
జైపూర్: బెంగళూరు-జైపూర్ వాయు మార్గంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఎగురుతుండగా ఒక మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది అదే విమానంలో ఉన్న ఓ వైద్యుడి సాయ�