కోల్కతా, అక్టోబర్ 9: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కేసులో సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ అంతటా హింస చెలరేగింది. పలువురు హత్యకు గురయ్యారు. ద
4 అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్ అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు సీఎం పదవిలో కొనసాగాలంటే మమత గెలవడం తప్పనిసరి భవానీపూర్ నుంచి దీదీ పోటీ! దేశవ్యాప్తంగా 35 స్థానాలు ఖాళీ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పశ్చిమ బెంగాల్, �
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ డీజీపిక ఇవాళ జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీన హాజరుకావాలంటూ తన నోటీసుల్లో పేర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హింస గురిం�
అందుకే రీకౌంటింగ్కు ఆదేశించలేదునందిగ్రామ్ ఫలితంపై కోర్టుకెళతా: మమతసీఎంగా రేపు దీదీ ప్రమాణం కోల్కతా, మే 3: నందిగ్రామ్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రాణభయంతోనే రీకౌంటింగ్కు ఆదేశించలేదని పశ్చిమ �
వీల్చెయిర్లో కూర్చునే చక్రం తిప్పిన దీదీ బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని మహావిజయం ఓటమికి వెరువకుండా నందిగ్రామ్ నుంచి బరిలోకి బీజేపీ హిందూ రాజకీయాలకు దీటుగా ప్రచారం తనలాగా శ్లోకాలు వారు చదవలేరని వ్యాఖ్�
ఐ-ప్యాక్ బాధ్యతలు వేరొకరికి జీవితంలో మరేదైనా చేయాలి రాజకీయ నేతగా విఫలమయ్యా ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన బెంగాల్లో దీదీ గెలుపుపై హర్షం న్యూఢిల్లీ, మే 2: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ (పీక�
కోల్ కతా : బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. పశ్చిమ బెంగాల్ లో పాలక టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో సాగిన హోరాహోరీ పోరులో మమతా బెనర
తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ తమిళనాట డీఎంకే ప్రభంజనం తొలిసారి సీఎం కానున్న స్టాలిన్ కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే జయం అస్సాంలో అధికారం నిలుపుకోనున్న బీజేపీ పుదుచ్చేరి ఎన్డీఏ కైవసం ఎగ్జిట్పోల్స్ అం
ఈసీకి మమత డిమాండ్ ఆ ఆలోచన లేదన్న ఈసీ కోల్కతా, ఏప్రిల్ 15: కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న దృష్ట్యా పశ్చిమ బెంగాల్లో మిగతా దశల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను ఆ రాష్ట్ర సీఎం, త
కోల్కతా, ఏప్రిల్ 13: ఎన్నికల కమిషన్ (ఈసీ) తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా నడిబొడ్డులో మంగళవారం 3.5 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈసీ తనపై 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించడం రాజ్యా
కాలింపోంగ్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)పై టీఎంసీ దుష్ ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్ఆర్సీ అమలు చేస్తే గోర్ఖాలను వెళ్లగొడుతారని తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నార
కానింగ్ పుర్బా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానింగ్ పుర్బా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ ఆవరణలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డార�