మమతా బెనర్జీకోల్కతా: ఒంటి కాలితో బెంగాల్ను గెలిచి, ఆ తర్వాత రెండు కాళ్లతో ఢిల్లీనీ గెలుస్తానని కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం వీల్చెయిర్లోనే ప్రచారం చేస్
ఉలుబేరియా: నందీగ్రామ్ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆమె ఓటమి ఖాయమని.. మరో నియోజకవర్గం నుంచి దీదీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంద
తగ్గనున్న పెట్రో ధరలు!పశ్చిమబెంగాల్ రెండో విడుత పోలింగ్ నేపథ్యంలో నిర్ణయం న్యూఢిల్లీ, మార్చి 31: వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను గత నెలలో రూ.125 పెంచిన ప్రభుత్వ చమురు సంస్థలు.. రూ.10 తగ్గిస్తున్నట్టు బుధవ
గాయపడ్డ పులి చాలా ప్రమాదకరం గతంలోనూ నాపై ఎన్నో దాడులు ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు పుణ్యభూమి కోసం యుద్ధం తప్పదు వీల్చైర్లోనే మమత ఎన్నికల ప్రచారం రాష్ట్రమంతా అలాగే నిర్వహిస్తానని వ్యాఖ్య దాడి కాదు ప్రమ
న్యూఢిల్లీ: నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ ఎన్నికల్లో 65 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో నలుగురు ఎంపీలు.. కేంద్రమంత్
దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్న ఎన్నికలు మోదీకి కొరకరాని కొయ్యగా మారిన మమత ఆమెను ఓడించి తీరాలని బీజేపీ పంతం దీదీ గెలిస్తే దేశంలో విపక్ష కూటమికి మరింత దన్ను కమలం వికసిస్తే మరింత పెరుగనున్న మోదీ �
కోల్కతా: పెట్రోల్ పెంపుల్లో ఉన్న ప్రధాని మోదీ హోర్డింగ్లను తక్షణమే తీసివేయాలని భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ఎన్నిక�