భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్ రేసులోకి వెళ్లనుండటంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం బోర్డు వేట మొదలుపెట్టిందా? ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్
దేశంలో మహిళా క్రికెట్ అభ్యున్నతిపై దృష్టి సారించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఇక నుంచి దేశవాళీ క్రికెట్లో ఆడే మహిళలు, జూనియర్ స్థాయి పోటీలలో ‘ప్లేయర్ ఆఫ్ ది
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాలో జరుగాల్సి�
ఏడాదికాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్కు బీసీసీఐ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు కార్యదర్శి జై షా బీసీసీఐ అధికారులను ఆదేశించినట్టు బోర్డు ఓ ప్రకటనల
స్వదేశం వేదికగా అక్టోబర్ 5 నుంచి మొదలవుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ఆహ్వానం లభించింది. దేశ క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా సచిన్ను ప్రత్యేక అ
Jasprit Bumrah | వెన్నముక శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకున్న ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐర్లాండ్ పర్యటనకు భారత సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 18 నుంచి 23 వరకు డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరుగనున్న మూడు మ్యాచ్ల
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.. బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. మూడు దేశాల బోర్డులు ఐసీసీకి తమ మ్యాచ్ల్లో మార్పులు చేయాల్సిందిగా కోరాయని.. త్వరలోనే దీని�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్నకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకోలేకపోయిన స్టేడియంలకు ద్వైపాక్షిక సిరీస్లలో అధిక ప్రాధాన్యమిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. ఈ మేరకు రాష్ర్టాల క్రికెట�
ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణ విషయంలో త్వరలోనే ఒక క్లారిటీ రానున్నట్టు సమాచారం. ఐఎల్టీ 20 ప్రారంభ వేడుకల సందర్భంగా ఆసియా కప్ వేదికపై ఒక అంగీకారానికి రావాలని ఏసీసీ చీఫ్, ఇతర సభ్యులను పీసీబీ �