బయ్యారం ఉక్కు కర్మాగారంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కిషన్రెడ్డి ఆదివారం హనుమకొండలో మాట్లాడుతూ.. ‘మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాట
కేంద్రం కొత్తగా మంజూరు చేసిన పాండురంగాపురం-మల్కాన్గిరి కొత్త రైల్వేలైన్ బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అవసరాలు తీర్చేలా ఉన్నదని, కేంద్రం ఇప్పటికైనా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తెలంగ
మోదీగారు (PM Modi) మూడు రోజుల్లో తెలంగాణకు రెండోసారి వస్తున్నారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని ప్రధానిని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రశ్నించారు.
ప్రధాని మోదీకి (PM Modi) వ్యతిరేకంగా వరంగల్లో (Warangal) నిరసన వ్యక్తమవుతున్నది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు (Flex), పోస్టర్లు (Posters) వెలిశాయి. తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు న
దేశంలో మతోన్మాద శక్తులపై సీపీఐ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన బొమ్మ అని, ఆర్ఎస్ఎస్ సిద్ధ్దాంతాలక
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల కేటాయ
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వంచిస్తున్నది. రోజులు గడుస్తున్న కొద్దీ బీజేపీ వంచన రాజకీయం బయట పడుతున్నది. తెలంగాణ హక్క