ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సిరికొండ : మహిళా సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. శనివారం మండలంలోని రాంపూర్ గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి | బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీరెలు అందజేయడం ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు దండేపల్లి /లక్షెట్టిపేట రూరల్ : తెలంగాణ సర్కారు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంల�
జన్నారం : మండల కేంద్రంలోని పొనకల్ రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బుధవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 6గురు లబ�
ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి | తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు.భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కరీమాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సద్దుల బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు పుట్టింటి చీరలను కానుకగా పంపిణీ చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ �
జనగామ జడ్పీ చైర్మన్ చిల్పూరు : మండల కేంద్రంలోని రాజవరం గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాల్లో సోమవారం జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమ
ఎమ్మెల్యే రాజయ్య | మహిళలు అంటే నాకు అపార గౌరవమని, మహిళల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా మాట్లాడితే సభాముఖంగా క్షమించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య మహిళలను కోరారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్ని: రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న స్థానంలో ఉండి బతుకమ్మ చీరలను కానుకగా అందచేస్తున్నారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్ : తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో బతుకాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవద�
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తాండూర్/కాసిపేట, బెల్లంపల్లి టౌన్ : అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండేలా చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆ