Rangareddy | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. పండ్ల ట్రేలలో పెట్టి డీసీఎంలో తరలిస్తుండగా ఖమ్మం ఈగల్ పోలీసులు, రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 935 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాట సింగారంలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టించింది. బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు.
Batasingaram Fruit Market | రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారం పండ్ల మార్కెట్లో ఈ మామిడి సీజన్ క్రయవిక్రయాలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. గత రెండు సీజన్లుగా బాటసింగారం వద్ద గల పండ్లమార్కెట
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు (Gurukula Students) నిత్యం రోడ్లపైకి ఆందోళనలకు దిగుతున్నారు.
Batasingaram | విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం (Batasingaram) వద్ద ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతిచెందారు.
44 ఎకరాల్లో కోల్డ్స్టోరేజ్లు, గోడౌన్లు 341 మంది వ్యాపారులకు స్థలాలు కేటాయింపు రూ. 90లక్షలతో అత్యాధునిక సౌకర్యాలు ఇబ్రహీంపట్నం : నగరంలోని చైతన్యపురిలో గల గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను శుక్రవారం నుంచి అబ�
అబ్దుల్లాపూర్మెట్ : వాన వరుసగా కురుస్తుండటంతో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఆదివారం బాటసింగారం-ఇనాంగూడ వద్ద వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్మ�
అబ్దుల్లాపూర్మెట్ : లారీ ఢీకోని ఓ మహిళా మృతిచెందిన సంఘటన గురువారం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్పేట మున్సిపాలిటి పసుమాముల కళానగర్కు �