Sangareddy | సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో రైతు రామారావు భూమిలో ఆయ�
యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ కట్టను తవ్వి భారీ విద్యుత్తు లైన్లను నిర్మిస్తున్నారని, ఫలితంగా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
BASWAPUR | సిరిసిల్ల రూరల్, మార్చి 29: చింత చెట్టు పై నుంచి పడి వ్యవసాయ కూలి మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల పల్లి మండలం బస్వాపూ ర్ లో శనివారం జరిగింది.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించారు. రాత్రికి రాత్రే వచ్చి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. బస్వాపూర్, సిద్దరామేశ్వన�
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గ్రామస్తులు పలువురు గురువారం రాత్రి ఆక్రమించుకున్నారు. కొంతమంది సామగ్రితోపాటు ఇండ్లలోనికి చేరగా, మరికొందరు ఇండ్లకు తాళాలు వేశారు.
వచ్చే నెల ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో తంగళ్లపల్లి మండ లం బస్వాపూర్లో నిర్వహించే ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ను గౌడ సంఘం మండలాధ్యక్షుడు, బీఆర్ఎస్
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. దళారులను నమ్మిమోసపోవద్దన్నార
1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ను సిద్దం చేసి ఉంచిన నీటిపారుదల శాఖ మల్లన్న సాగర్ నిండిన వెంటనే బస్వాపూర్ వైపు అడుగులు వేయించేందుకు సంకల్పిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా