షేక్పేట్ : బస్తీలలో సుస్తీని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రజలకు అన్నీ రకాల ప్రాధమిక వైద్య సౌకర్యాలను కల్పించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి �
నేడు అందుబాటులోకి మరో 32 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్న మంత్రులు సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఆరోగ్యకరమైన హైదరాబాదే లక్ష్యంగా జీహెచ్ఎంసీ మరిన్ని వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నది. అ�
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ):నగరంలో వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా పరిధిలో 133బస్తీ దవాఖానలు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబా ద్, రంగారెడ్డి, మే�
ప్రైవేటుకు దీటుగా బస్తీ దవాఖానలుగంగానగర్లో రోజుకూ వంద మందికి పైగా వైద్యసేవలుహర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు గోల్నాక, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అ�
గడ్డిఅన్నారం బస్తీ దవాఖానాలో కార్పొరేట్ వైద్యసేవలు వారానికి 500-600 వందల మందికి ఓపీ సేవలు టెలీమెడిసిన్ ద్వారా వైద్యం మలక్పేట, ఏప్రిల్ 19: పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న సంకల్ఫంత
నిత్యం వంద మంది రోగులకు వైద్య చికిత్సలు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ కరోనా జాగ్రత్తలపై రోగులకు అవగాహన బస్తీ దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : డాక్టర్ నెహ్రా సుల్తాన్బజార్, ఏప్రిల్ 18 : కార్పొర�
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న బస్తీ దవాఖానల సేవలు మరింత విస్తరించనున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరాంనగర్ క్లస్టర్ పరిధిలో ఇప్పటికే 15 బస్తీ దవాఖానలు సేవలందిస్తుండగా తాజాగా మరో 2 బస్త�
ఏకకాలంలో సాధారణ, కొవిడ్ పరీక్షలు కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సేవలు ఉధృతం సీజనల్, కొవిడ్ లక్షణాలు ఒకేలా ఉండడంతో రద్దీ పీపీఈ కిట్లు ధరించి సిబ్బంది సేవలు పలు దవాఖానల్లో కరోనా టీకాలు కూడా.. నిరుపేదలు,
జూబ్లీహిల్స్, ఏప్రిల్15: రోగులకు మెరుగైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నగదు పురస్కారాలు దక్కనున్నాయి. గత ఐదేండ్లుగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్యరంగంలో విప్ల
కొనసాగుతున్న రెండోదశ వ్యాక్సినేషన్ కరోనా వ్యాప్తితో టీకాపై లబ్ధిదారుల ఆసక్తి పీహెచ్సీల్లోనూ ప్రారంభించిన ఆరోగ్యశాఖ హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వే�
ఊకదంపుడు ఉపన్యాసాలు.. ఉత్తుత్తి హామీలతో ఆర్భాటం చేసేవారిని మాటలతో కోటలు కడతారు అంటుంటారు. ఈ నానుడిని ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కూడా ఆపాదిస్తుంటారు. కానీ ఏ ఎన్నికల్లో కూడా ఆధునిక వైద్య సేవలపై ప్రగల్భాల
జూబ్లీహిల్స్, : తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానల్లో డిజిటల్ వైద్య సేవలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఈ హెల్త్ కార్డ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం జవహర్నగర్ బస్తీ దవాఖానత�
96 కేంద్రాల్లో కార్పొరేట్ వైద్యం నెఫ్రాలజీ, ఆంకాలజీ, ఆప్తమాలజీ తదితర సేవలు టెలికాన్ఫరెన్స్ ద్వారా రోగులతో డాక్టర్ల సంప్రదింపులు ప్రతి రోగికి పావుగంట కేటాయింపు కన్సల్టేషన్, వైద్య పరీక్షలన్నీ ఉ�