కాలవ్యవధి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ ఇద్దరు బార్ కౌన్సిల్ సభ్యులు తమ పదవులకు గురువారం రాజీనామా చేశారు. సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు, మరో సభ్యుడు న్యాయవాది బీ శంకర్ తమ రా�
బార్ అసోసియేషన్లకు ఎన్నికైన కమిటీల గడువును రెండేళ్లకు పొడగించాలనే సందిగ్దతకు తెరపడింది. ఒక సంవత్సరం మాత్రమే కమిటీ గడువుంటుందని బార్ కౌన్సిల్ ప్రకటించింది.
fake lawyers | దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ లాయర్ల సంఖ్య పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) దీనిపై దృష్టిసారించింది. గత ఐదేళ్లలో ఒక్క ఢిల్లీలోనే 107 మంది నకిలీ న్యాయవాదులను తొలగించింది.
వరంగల్లో న్యాయవాది మల్లారెడ్డిని హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కిరాతక హత్యను ఖండిస్తున్నట్లు తెలిపా
రాష్ట్రం విడిపోయి 8 ఏండ్లు పూర్తికావస్తున్నా విభజన హామీలు నెరవేర్చకుండా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధా�
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాదవ న్యాయవాదుల రాష్ట్ర మహాసభను ఈ నెల 7న బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్నట్టు యాదవ మహాసభ న్యాయవాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, బార్ కౌ�