ఖమ్మం : కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఫలితంగా రెండవ రోజున సైతం 12 రకాల జాతీయ ప్రభుత్వరంగ సంస్థల బ్యాకుల్లో కార్యకలాపాలు నిలిచిపో�
ఖమ్మం: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సమ్మె బాట పట్టిన కమర్షియల్ బ్యాకు ఉద్యోగులకు డీసీసీబీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గురువారం డీసీసీబీ ప్రధాన కార్యాయం ఆవరణలో మధ్యాహ్నభోజనం సమయంలో ఆయా యూనియన్ల నా
చండ్రుగొండ: జాతీయ బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో గురువారం మండలంలో బ్యాంకులు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బ్యాంకుల ప్రవేటీకరణ, వ
దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతుందని బ్యాంక్ ఎంప్లాయిస్ కో-ఆర్డినేషన్ కమిటి సభ్యులు ఎన్వీటీ అన్నారు. గురువారం దేవరకొండ ఎస్బిఐ బ్యాంకు ముందు 9 ట్రే�
న్యూఢిల్లీ: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓవైపు బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.