పదవీ విరమణ అనంతర జీవితం.. ప్రతీ ఒక్కరికీ ఎంతో ముఖ్యం. ముదిమి వయసులో సరిపడా డబ్బుంటే ప్రతీ క్షణం ఆనందకరమే. కానీ ఆర్థిక సమస్యలు తలెత్తితే మాత్రం నరకమే. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది తెలివైన పని. కానీ ద
సాయం చేయాలంటే ఆస్తులుండాల్సిన అవసరం లేదు.. తపన, సంకల్పం ఉంటే చాలని నిరూపించాడు మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన గంగరబోయిన రఘు. ఓ నిరుపేద కుటుంబాన్ని అండగా నిలువాలనే అతడి ప్రయత్నం వల్ల ఆ ఇంట వెలుగులు నింప
కెరియర్ ఆరంభంలోనే ఆకర్షణీయమైన జీతాలు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ ఒడిసిపడుతూ ముందుకు దూసుకెళ్తున్న ప్రతిభావంతులు. మూడు పదుల వయస్సులోనే జీవితంలో స్థిరపడుతున్న అదృష్టవంతులు.. ఇవీ మిల్లేనియల్స్ గురిం�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25 శాతం వరకు పెంచింది. పెరిగిన వడ్డీరేటు ఈ నెల 12 ను�
మరింత పొదుపు చేయడానికి సరైన వేదిక ఫిక్స్డ్ డిపాజిట్లే (ఎఫ్డీ)నని ఇప్పటికీ చాలామంది భారతీయుల, ముఖ్యంగా గృహస్తుల నమ్మకం. అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి నగదు లభ్యతతో కూడిన సురక్షిత పెట్టుబడి స�
స్టాక్ మార్కెట్లు, పోస్టాఫీస్ పథకాలు, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేట్ డెట్ బాండ్స్ ఇలా వివిధ పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ.. ఎందులో నాలుగు రాళ్లు ఎక్కువొస్తాయో ఆలోచిస్తూంటారు మనలో