చట్టసభల్లో జరిగే చర్చలపై ప్రజల్లో గౌరవభావం తగ్గుతున్నదని, శాసనసభలు నిజమైన చర్చా వేదికలుగా కొనసాగినప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని శాసనపరిషత్ భవనం పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన జూడో క్రీడకు ఆదరణ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర జూడో సంఘం చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్లో రాష్ట
పాలమూరు వీరుడు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ మండల పరిధిలోని ధర్మపురం గ్రామంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్క�
నగర తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు తనవంతు కృషి చేస్తానని మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిర�