పాకిస్థాన్ సైన్యంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మరోమారు విరుచుకుపడింది. బలూచిస్థాన్లో మంగళవారం జరిపిన శక్తిమంతమైన ఐఈడీ బాంబు దాడిలో పన్నెండు మంది పాక్ సైనికులు మృతి చెందారు. కచ్చి జిల్లాలోని మా�
Pakistani military | ఇటీవలే రైలు హైజాక్ ఘటన మరవక ముందే పాకిస్థాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) మరో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
టీవలి రైలు హైజాక్ ఘటన మరువక ముందే పాకిస్థాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మరో దాడికి పాల్పడింది. మిలిటరీ కాన్వాయ్పై తాము జరిపిన దాడిలో 90 మంది సైనికులు మరణించారని బీఎల్ఏ ప్రకటించింది.
Train Hijack | పొరుగుదేశం పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాఫర్ ఎక్స్ప్రెస్ (Train Hijack) నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాక్ సైనికులను (Pakistani Army) హతమార్చినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Ar
పాకిస్థాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)రెచ్చిపోయింది. ‘ఆపరేషన్ హెరాఫ్' పేరుతో బలోచిస్థాన్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. సైనిక స్థావరాలు, పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్
ఇస్లామాబాద్: వందకుపైగా పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. గురువారం రెండు పాక్ సైనిక శిబిరాలపై దాడి చేసినట్లు తెలిపింది. పాకిస్థాన్లోని పంజ్గూర�
ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్లోని రెండు మిలటరీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో ఓ పాక్ సైనికుడు మరణించాడు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇక.. ఈ కాల్పుల్లో బలూచ్ లిబ�