కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఘణపూర్ బాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా వచ్చే సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ సర్కా రు కాల్వల ద్వారా మూసాపేట మండలంలో ని పెద్దవాగులో వదలడంతోపాటు, చెరువ
జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐఎస్)భాగమైన గుడిపల్లి గట్టు బ్యాలెన్సిం�
ఒకప్పుడు కరీంనగర్ మంచినీటి సమస్యతో అల్లాడేది. పక్కనే మానేరు రిజర్వాయర్ ఉన్నా.. వేసవి వచ్చిందంటే చాలు తండ్లాడేది. కానీ, నాటి కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో కరీం‘నగర’ం దాహం తీ
నీళ్లు నిండుగా ఉండడంతో ఎవుసం పండుగలా సాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రాజెక్టుల నుంచి సాగునీరు పుష్కలంగా అందుతున్నది. పక్కనే కృష్ణ, తుంగభద్ర పారుతున్నా సమైక్య పాలన లో నీటికి నోచుకోని చోట.. నేడు ఎట�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చిన సందర్భంలో నీటిని తరలించేందుకు 1991లో వరద కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 122 కిలోమీటర్ల పొడవు 22,500 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో మొదలుపెట్టిన కాలువ నత్తనడకన
మనిషి బతికి ఉండాలంటే ఆక్సిజన్ తర్వాత కావాల్సింది తాగునీరు. ఆ తర్వాతే ఆహారం. ప్రజలందరికీ కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ నాటి పాలకులు ఈ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నాడు
అక్కంపల్లి రిజర్వాయర్లో మునిగి ముగ్గురు మృతి మృతులు రంగారెడ్డి జిల్లా బీఫార్మసీ విద్యార్థులు పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 13 : విహార యాత్ర విషాదయాత్ర గా మారింది. సరదాగా గడిపేందుకు నాగార్జునసాగర్కు వెళ్ల�
తుంగభద్ర డ్యామ్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న లోలెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కు సమాంతరంగా మరో కాలువను తవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది.