ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గళమెత్తలేదని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ అన్నారు. ప్రజా సమస్యలపై ఆయనకు పట్�
మండలంలోని తూంపల్లి గ్రామంలోని ఎదురుకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజలతో పాటు కల్యాణ వేడుక