త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని మన సత్తాను చాటాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి పనికి కమీషన్ల దందా నడిపిస్తూ, ఉల్టా బీఆర్ఎస్ హయాంలో జరిగిన వాటిపై విచారణ కమిషన్లు వేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డార
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, సంక్షేమపథకాలను కేవలం కాంగ్ర�
జనాభాలో తమ సామాజికవర్గాన్ని తగ్గించి, అవమానించిన వారికి భవిష్యత్తులో మున్నూరుకాపుల తడా ఖా ఏమిటో చూపిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. ‘మేము యాచిస్తలేం.. హక్కులనే అడుగుతున్నం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ�
పాలన చేతగాక సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెలిగిపోగా, 16 నెలల కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయంలో 14వ స్�
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అబద్ధాన్ని తీసుకుపోయి అద్దం ముందు పెడితే రేవంత్ రూపం కనిపిస్తుందని ఎద్దేవ�