ఎన్నారై | తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన కేసీఆర్కు టీఅర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికే పట్టభద్రులు పట్టం కట్టారని బహ్రెయిన్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ �