బాగ్అంబర్పేట డివిజన్ మల్లికార్జుననగర్, రామకృష్ణానగర్, ఎరుకలబస్తీల్లో 15 రోజులుగా నల్లాల్లో కలుషిత మంచినీరు సరఫరా అవుతున్నది. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత వాటర్వర్క్స్ అధికారుల దృష్టికి తీసుక�
బాగ్ అంబర్పేట డివిజన్, స్ట్రీట్ నంబర్-15 అంటే స్థానిక ప్రభుత్వ పట్టణ ప్రాథమిక దవాఖానకు ఎదురుగా ఉన్న గల్లీలో గత నాలుగు నెలలుగా నల్లా నీరు కలుషితమై వస్తున్నాయి. వీటినే వినియోగిస్తున్న బస్తీ వాసులు వాం�
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి ఆదివారం బాగ్ అంబర్పేట డివిజన్లో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది.
అంబర్పేట : గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అంబర్పేట నియోజకవర్గంలోని పలు బస్తీల్లో సరైన రోడ్డు వసతి కల్పించలేకపోయారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్�