ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్ర స్మరణతో మార్మోగింది. వేద మత్రోచ్ఛారణలు, వాయిద్యాలు నడుమ ఆలయ ద్వారాలు ఆదివారం ఉదయం తెరచుకున్నాయి. దీంతో శ్రీమహావిష్ణువును దర్శించుక�
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్ను మే 12న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ బుధవారం తెలిపారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు
Chardham Yatra 2024 | చార్దామ్ యాత్ర-2024లో భాగంగా బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ద్వారాలను తెరిచే కార్యక్రమానికి ఆదివారం అంకురార్పణ జరిగింది.
Badrinath | చార్ధాయ్ యాత్రలో చివరిదైన బద్రీనాథ్ (Badrinath)ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో మహావిష్ణువుని దర్శించుకుని భక్తులు పురకరించిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తులు, వేద మంత్రోచ్ఛరణల
హిమాచల్ ప్రదేశ్ లోనే కాదు ఉత్తరాంఖ్ లోనూ మంచుకురుస్తోంది. చమోలీజిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న మంచుతో బద్రీనాథ్ ధామ్, ఘంగారియా, మనజిల్లాలు పూర్తిగా మంచులో మునిగిపోయాయి. ఎక్కడ చూస�