భారత యువ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్శెట్టి అప్రతిహత విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీ ఏదైనా టైటిల్ తమదే అన్న రీతిలో ఈ ద్వయం వరుస విజయాలతో దూసుకెళుతున్నది.
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో చిరాగ్-సాత్విక్ వరుస గేమ్లలో 21-13, 21-19 స్కోరు�