HomeSportsIndia Has Written A New History In The Asian Mixed Team Badminton Championship
భారత్ కొత్త చరిత్ర
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది.
దుబాయ్: ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం క్వార్టర్స్లో భారత్ 3-2తో హాంకాంగ్పై విజయం సాధించింది.